Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేషెంట్లకు వీడియో కాలింగ్.. పశ్చిమబెంగాల్‌లో 11మంది మృతి

Webdunia
సోమవారం, 4 మే 2020 (19:23 IST)
కరోనా పేషెంట్లకు వీడియో కాలింగ్ సదుపాయం కల్పించినట్లు గుజరాత్ సమాచార శాఖ తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వీడియో కాలింగ్ సదుపాయం కల్పించింది. కరోనా వ్యాధి సోకిన వారిని వారి కుటుంబ సభ్యులతో అనుసంధానం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇకపోతే.. వీడియో కాలింగ్ సదుపాయం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
 
ఇదిలా ఉంటే.. పశ్చిమబెంగాల్‌లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజు బెంగాల్లో 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 61కి చేరింది. 
 
ఇక కేసుల విషయానికి వస్తే సోమవారం ఒక్కరోజే 61 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1259కి చేరాయి. పశ్చిమబెంగాల్‌ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments