Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా పేషెంట్లకు వీడియో కాలింగ్.. పశ్చిమబెంగాల్‌లో 11మంది మృతి

Webdunia
సోమవారం, 4 మే 2020 (19:23 IST)
కరోనా పేషెంట్లకు వీడియో కాలింగ్ సదుపాయం కల్పించినట్లు గుజరాత్ సమాచార శాఖ తెలిపింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వీడియో కాలింగ్ సదుపాయం కల్పించింది. కరోనా వ్యాధి సోకిన వారిని వారి కుటుంబ సభ్యులతో అనుసంధానం చేసేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. ఇకపోతే.. వీడియో కాలింగ్ సదుపాయం పట్ల రోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  
 
ఇదిలా ఉంటే.. పశ్చిమబెంగాల్‌లో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్యతోపాటు మరణాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజు బెంగాల్లో 11 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 61కి చేరింది. 
 
ఇక కేసుల విషయానికి వస్తే సోమవారం ఒక్కరోజే 61 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 1259కి చేరాయి. పశ్చిమబెంగాల్‌ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ సిన్హా ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments