Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ను జైలుకు పంపిన వ్యక్తి జగన్ పార్టీలో చేరుతున్నారా?

Webdunia
సోమవారం, 4 మే 2020 (19:16 IST)
ఫోటో కర్టెసీ- ఫేస్ బుక్
మాజీ సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ వైయస్ జగన్ ఆస్తుల కేసును విచారించి జైలుకు పంపినప్పుడు, మాజీ సిబిఐ జెడిని అతని నిజాయితీ, ప్రామాణికమైన దర్యాప్తు జరిపారంటూ ఆయనపై ప్రశంశలు జల్లు కురిపించారు.

ఐతే సమయం క్రమంగా మారుతూ వుంటుంది. చూస్తుండగానే లక్ష్మీ నారాయణ తన పదవికి రాజీనామా చేసి, విశాఖలో ఎంపీ సీటు కోసం జనసేన తరపున పోటీ చేశారు. కానీ, ఆ తరువాత ఆయన ఆ నియోజకవర్గంలో వైఫల్యాన్ని రుచి చూశారు.
 
ఆ తర్వాత జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ నిలకడ లేని వ్యక్తి అని చెప్పి పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి బయటకు వచ్చేశారు. ఐతే ఇటీవల ఆయన వైయస్ జగన్‌ పనితీరును ప్రశంసిస్తూ మాట్లాడారు. లాక్ డౌన్ విషయంలో జగన్ మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కితాబిచ్చారు. ఈ క్రమంలో ఆయనను వైసీపీలో చేరుతారా అని అడిగితే దానికి ఆయన చేరను అని చెప్పలేదు.
 
ఈ నేపధ్యంలో రాజకీయ విశ్లేషకులు లక్ష్మీ నారాయణ త్వరలో వైకాపాలో చేరవచ్చనీ, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు వైజాగ్ నుండి ఎంపిగా పోటీ చేస్తారని అంటున్నారు. నిజమే.. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు కానీ మిత్రులు కానీ వుండరని అంటారు కదా. ఈ ప్రకారం చూస్తే లక్ష్మీనారాయణ వైసీపీలో చేరవచ్చని అనుకోవచ్చేమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments