Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీలో మరోసారి లాక్‌డౌన్, కేంద్రానికి లేఖ రాసిన సీఎం కేజ్రీవాల్

Webdunia
బుధవారం, 18 నవంబరు 2020 (17:41 IST)
ప్రపంచ వ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఉగ్ర తాండవం కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా రెండో వేవ్ కొనసాగడంతో పలు దేశాలు ఇప్పటికే ఆంక్షలతో కూడిన లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో రాజధానిలో ప్రజలు భయందోళనకు గురవుతున్నారు.
 
కరోనా వైరస్‌ను అరికట్టడానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే పలు మార్కెట్లు, వివాహ కార్యక్రమాలు, దుకాణాలకు పలు నిబంధనలను విధించారు. ఢిల్లీలో వారం రోజులుగా 4 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో వీటిని అరికట్టేందుకు మరో లాక్‌డౌన్ ప్రకటించాలని సీంఎం అరవింద్ కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారు.
 
ఇందుకోసం కేంద్రానికి లేఖ రాసి అనుమతి పొందిన తర్వాత హాట్‌స్పాట్ ప్రాంతాలకు లాక్ డౌన్ విధిస్తామని తెలిపారు. మంగళవారం వైద్య ఆరోగ్య అధికారులతో సమావేశం నిర్వ హించిన కేజ్రీవాల్ పెరుగుతున్న కేసులపై ఆందోళన వ్యక్తం చేశారు. పాక్షికంగా లాక్‌డౌన్ విధించే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. దీనికి సంబంధించి లెప్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాసామని అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mirai collections: ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు దాటిన తేజా సజ్జా మిరాయ్

Sonakshi Sinha : జటాధర లో రక్త పిశాచి, ధన పిశాచి అవతారంలో సోనాక్షి సిన్హా

Ravi Teja: మాస్ జాతర కోసం సబ్ ఇన్ స్పెక్టర్ లక్మణ్ భేరి ఏం చేశాడు...

Anil Ravipudi: ట్రెండ్ కు తగ్గ చిత్రంగా మటన్ సూప్ : అనిల్ రావిపూడి

Tarun Bhaskar: గన్స్, గోల్డ్ చుట్టూ జరిగే కాన్సెప్ట్ తో బా బా బ్లాక్ షీప్ : తరుణ్ భాస్కర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

నాట్స్ మిస్సౌరీ విభాగం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాతృభూమిపై మమకారాన్ని చాటిన వికసిత భారత్ రన్

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments