Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్యూషన్‌కు వెళ్తున్న విద్యార్థిని కిడ్నాప్.. డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్

Webdunia
ఆదివారం, 26 డిశెంబరు 2021 (12:18 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్‌లో ఓ దారుణం వెలుగు చూసింది. ట్యూషన్‌కు వెళుతున్న ఓ విద్యార్థిని కిడ్నాప్ చేసిన కొందరు కామాంధులు.. ఆ బాలికకు మత్తుమందిచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముజఫర్ నగర్‌కు చెందిన ఓ బాలిక పదో తరగతి చదువుతోంది. ఈ బాలిక ట్యూషన్‌కు వెళుతుండగా నలుగు దండుగులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత ఆ బాలికకు బలవంతంగా డ్రగ్స్ ఇచ్చి అత్యాచారనికి పాల్పడ్డారు. 
 
ట్యూషన్‌కు వెళ్లిన బాలిక ఇంటి నుంచి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానిక ప్రాంతాల్లో గాలించగా, ఒక నిర్మానుష్య ప్రాంతంలో అపస్మారక స్థితిలో పడివున్న బాలికను గుర్తించారు. 
 
ఆ బాలికను ఆస్పత్రికి తరలించారు. అక్కడ మత్తు నుంచి కోలుకున్నాక విచారించగా అసలు విషయం వెల్లడించింద. దీంతో ఇద్దరు కామాంధులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం