Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్... బంగారం తెస్తే.. రూ.2కోట్లు: స్టాలిన్ బంపర్ ఆఫర్

Webdunia
ఆదివారం, 27 జూన్ 2021 (09:01 IST)
త్వరలో జపాన్‌ టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. గతేడాది నిర్వహించాల్సిన ఒలంపిక్స్ కరోనా కారణంగా వాయిదా పడ్డాయి. కరోనా మహమ్మారి సమయంలో జరుగుతున్న క్రీడలు కావడంతో, నిబంధనలు పాటిస్తూ, క్రీడాకారులు కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహిస్తూ క్రీడలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 
ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ మరో సంచలన ప్రకటన చేశారు. ఒలింపిక్స్‌లో తమిళనాడు నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రీడాకారులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. గోల్డ్ గెలిస్తే మూడు కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందిస్తామని తెలిపారు. సిల్వర్ మెడల్ గెలిచిన వారికి రూ.2 కోట్లు, రజతం గెలిచిన వారికి కోటి రూపాయలను బహుమతిగా ఇస్తామని సీఎం స్టాలిన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments