Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి కొత్త కంపెనీలు రావు: దేవినేని ఉమ

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (20:06 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు సర్కారు తీరుతో ఏపీకి గుడ్‌ బై చెప్పి వెనక్కి వెళ్లిపోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విటర్ వేదికగా పేర్కొన్నారు.

ఉన్నవన్నీ వెళ్లిపోతున్నాయనీ.. కొత్త కంపెనీలు రావని తెలిపారు. ‘‘ సర్కార్ తీరుతో చంద్రబాబు హయాంలో తెచ్చిన వేలకోట్ల పెట్టుబడులు వెనక్కి. ఏపీకి గుడ్ బై. కొత్త కంపెనీలు రావు. ఉన్నవీ వెళ్లిపోతున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలూ లేవు. అభివృద్ధి, సంపద సృష్టి సున్నా. లక్షల కోట్ల అప్పులు. ఒక్క ఛాన్స్ అడిగింది పెట్టుబడులు పక్క రాష్ట్రాలకి తరలించడానికా జగన్?’’ అని దేవినేని ఉమ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

కార్తీక్ ఆర్యన్‌తో గ్లామర్ డోస్ పెంచేసిన శ్రీలీల.. బాలీవుడ్‌లో హిట్టవుతుందా? (video)

తెలుగురాని అమ్మాయిలను బాగా ప్రేమిస్తాం... ఎంకరేజే చేస్తాం : నిర్మాత ఎస్‌కేఎన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments