Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీస్‌గఢ్‌: బీజేపీ నేతను హతమార్చిన మావోయిస్టులు

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (12:29 IST)
ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టుల ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో బీజేపీ నేతను మావోయిస్టులు హత్యచేశారు. హత్యకు గురైన నేత బీజేపీకి చెందిన బిర్జు తారామ్‌గా గుర్తించారు. 
 
మావోయిస్టులు అతని ఇంట్లోకి వెళ్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. రాష్ట్రంలోని రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments