Webdunia - Bharat's app for daily news and videos

Install App

నువ్వు తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందంటే?

Webdunia
శనివారం, 16 మే 2020 (12:14 IST)
తప్పు చేశావ్.. ఆమె నీకు పిన్ని వరస అవుతుందని మందలించిన కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. వావి వరుసలు లేకుండా వివాహేతర సంబంధం కొనసాగించిన యువకుడిని మందలించడం కారణంగా చెన్నైలో ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. చెన్నై, పుళల్, వినాయకపురంకు చెందిన శరవణ్. ఇతనికి గుణసుందరి అనే భార్య వుంది. 
 
శరవణన్ తమ్ముడు లోగు.. గత ఆరునెలల క్రితం మరణించాడు. ఈ నేపథ్యంలో శరవణన్ అన్న కొడుకు గణేశన్‌తో లోగు భార్యకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఎన్నోసార్లు లోగు భార్య, గణేశన్‌తో శారీరకంగా కలిసింది. గణేశన్‌కు వివాహమైనా భార్యతో మనస్పర్ధల కారణంగా ఆమెకు దూరంగా వున్నాడు. అయితే పిన్ని వరుస అయ్యే లోగు భార్యతో రాసలీలలు కొనసాగించాడు. 
 
ఈ విషయాన్ని శరవణన్ భార్య గుణసుందరి తీవ్రంగా ఖండించింది. అంతేగాకుండా గణేశన్‌తో వాగ్వివాదానికి దిగింది. దీంతో ఆవేశానికి గురైన గణేశన్ గుణసుందరిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో గుణ సుందరి తీవ్రగాయాలతో ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న గణేశన్‌ను వెతికే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments