Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేరొకరితో రొమాన్స్.. ప్రియురాలిని పెట్రోల్ పోసి నిప్పంటించాడు..

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (22:42 IST)
తన ప్రియురాలు వేరొకరితో డేటింగ్ చేస్తోందని తెలిసి ప్రియుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని గోర్బా జిల్లాకు చెందిన తను గుర్రే రాయ్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పనిచేస్తోంది. అలాగే బలంగీర్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త సచిన్ అగర్వాల్ ప్రేమించుకున్నారు. ఈ కేసులో నవంబర్ 21న తనూ కుర్రె సెల్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు. 
 
చాలా చోట్ల వెతికినా తనూ కుర్రె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబీకులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి తనూ కుర్రె కోసం వెతికారు.
 
స్పెషల్ పోలీస్ ఫోర్స్‌కు అందిన సమాచారం ఆధారంగా ఒడిశాలోని బలంగీర్‌లో కాలిపోయిన యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
తీవ్ర విచారణ అనంతరం కాలి బూడిదైన మహిళ తనూ గుర్రే అని తేలింది. ఆపై ఒడిశా పోలీసులు సచిన్ అగర్వాల్‌ను అరెస్ట్ చేశారు. తన ప్రియురాలు వేరొక వ్యక్తితో ప్రేమాయణం నడపటంతో ఆమెను హతమార్చినట్లు పోలీసులు విచారణలో సచిన్ అంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments