Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నలుగురు వృద్ధులతో మహిళ ఒకేసారి శృంగారం.. ఐదో వ్యక్తి వచ్చాక?

romance
, బుధవారం, 30 నవంబరు 2022 (20:12 IST)
వివాహేతర సంబంధాల కారణంగా జరిగే నేరాల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా నలుగురు వృద్ధులు ఒక మహిళ మోజులో పడి మరో వ్యక్తిని దారుణంగా హత్య చేసి అడ్డంగా దొరికిపోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నలందా జిల్లాలోని ఓ గ్రామంలో పినుదేవి అనే మహిళ 30 ఏళ్ల వితంతువు. టీ షాపు నడుపుతోంది. ఈమె షాపుకు వచ్చే వృద్ధులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. 
 
కృష్ణనందన్ (75), సూర్యమణి (60), వాసుదేవ్ (63), లోహా సింగ్ (62) అనే వృద్ధులు ఆమెపై మోజు పడ్డారు. ఆపై ఆ నలుగురికి ఆమెతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నలుగురు వృద్ధులు కలిసి ఆమెతో శృంగారంలో పాల్గొనేవారు. ఇంతలో ఐదో వాడొచ్చాడు. ఆమెపై తృపిత్ శర్మ అనే మరో వృద్ధుడు కన్నేశాడు. పిను దేవీ అతనితో కూడా శృంగారానికి అంగీకరించింది. 
 
తృపిత్‌ మాత్రం ఆ నలుగురితో కాకుండా తనతో పిను దేవి సంబంధం కొనసాగించాలని బెదిరించాడు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని.. పినుదేవితో పాటు ఆ నలుగురు వృద్ధులు తృపిత్ శర్మను హతమార్చారు. తృపిత్ కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. ఫోన్ కాల్స్ ఆధారంగా మహిళతో పాటు ఆ నలుగురు వృద్ధులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాళ్లు తల్చుకుంటే.. నన్ను, లోకేష్‌ను చంపేస్తారు.. బాబు