Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలీల కొరత.. వరి నాట్లు వేసిన ఛత్తీస్ గఢ్ మహిళా ఎంపీ

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:20 IST)
కొందరు రాజకీయ నాయకులు సామాజిక సేవలు చేస్తూ ఫోటోలకు ఫోజిస్తారు. కానీ ఓ మహిళా ఎంపీ నిజమైన నాయకురాలు అనిపించుకుంది. కూలీల కొరత ఉండటంతోనే స్వయంగా పొలానికి వెళ్లి వరి నాటేశారు. 
 
ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫూలో దేవీ నీతమ్.. వరి నాటేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తన సొంత గ్రామమైన కొండగావ్‌లో వరినాట్లు వేసేందుకు కూలీల కొరత ఉందని ఎంపీకి తెలిసింది. దీంతో ఆమెనే నేరుగా పంట పొలానికి వెళ్లి వరి నాటేశారు.
 
ఈ సందర్భంగా ఎంపీ నీతమ్ మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని వెల్లడించారు. కోవిడ్ కారణంగా కూలీల కొరత ఉందని తెలిసింది. సొంతంగా పంట వేసుకోవడం మంచిదే కదా అని.. తానే నాటేసేందుకు వచ్చానని చెప్పారు. తనకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఇక్కడికి రెండు, మూడు సార్లు వచ్చాను. పంట పొలానికి రావడంతో ఎంతో హాయిగా ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments