Webdunia - Bharat's app for daily news and videos

Install App

కూలీల కొరత.. వరి నాట్లు వేసిన ఛత్తీస్ గఢ్ మహిళా ఎంపీ

Webdunia
గురువారం, 16 జులై 2020 (11:20 IST)
కొందరు రాజకీయ నాయకులు సామాజిక సేవలు చేస్తూ ఫోటోలకు ఫోజిస్తారు. కానీ ఓ మహిళా ఎంపీ నిజమైన నాయకురాలు అనిపించుకుంది. కూలీల కొరత ఉండటంతోనే స్వయంగా పొలానికి వెళ్లి వరి నాటేశారు. 
 
ఛత్తీస్ గఢ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫూలో దేవీ నీతమ్.. వరి నాటేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తన సొంత గ్రామమైన కొండగావ్‌లో వరినాట్లు వేసేందుకు కూలీల కొరత ఉందని ఎంపీకి తెలిసింది. దీంతో ఆమెనే నేరుగా పంట పొలానికి వెళ్లి వరి నాటేశారు.
 
ఈ సందర్భంగా ఎంపీ నీతమ్ మాట్లాడుతూ.. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని వెల్లడించారు. కోవిడ్ కారణంగా కూలీల కొరత ఉందని తెలిసింది. సొంతంగా పంట వేసుకోవడం మంచిదే కదా అని.. తానే నాటేసేందుకు వచ్చానని చెప్పారు. తనకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ.. ఇక్కడికి రెండు, మూడు సార్లు వచ్చాను. పంట పొలానికి రావడంతో ఎంతో హాయిగా ఉంటుందని ఎంపీ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments