Webdunia - Bharat's app for daily news and videos

Install App

దట్టమైన పొగమంచు.. చుట్టూ జనాలు... యువతిపై అత్యాచారం

దట్టంగా అలముకున్న పొగమంచులో యువతిపై అత్యాచారం జరిగింది. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ పొగమంచు దట్టంగా ఉండటంతో కామాంధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చండీగఢ్‌లో నాలుగు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. ఈ వివర

Webdunia
గురువారం, 4 జనవరి 2018 (14:34 IST)
దట్టంగా అలముకున్న పొగమంచులో యువతిపై అత్యాచారం జరిగింది. చుట్టూ జనాలు ఉన్నప్పటికీ పొగమంచు దట్టంగా ఉండటంతో కామాంధుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చండీగఢ్‌లో నాలుగు రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
నయాగావ్ ప్రాంతంలో ఓ షాపులో పని చేసి ఓ యువతి ఇంటికి వస్తోంది. ఆ సమయంలో చుట్టూ ఏమీ కనిపించని విధంగా పొగమంచు కమ్మేసింది. ఇదే అదనుగా భావించిన ఓ యువకుడు ఆ యువతిని పట్టుకుని చంపుతానని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
చుట్టూ పొగమంచు కమ్మేసి ఉండటంతో జనాలు తిరుగుతున్నా ఆమెకు సాయం అందలేదు. దీనిపై ఇక బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, ఆమెకు వైద్య పరీక్షలు జరిపించగా, అత్యాచారం జరిగినట్టు నివేదిక వెల్లడైంది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసును దర్యాఫ్తు చేస్తున్నట్టు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments