Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నై నగరంలో రూ.5వేల కోట్లతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్-నితిన్ గడ్కరీ

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2020 (09:41 IST)
తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 5వేల కోట్ల రూపాయలతో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్‌ను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. చెన్నై ఓడరేవు నుంచి వివిధ ప్రాంతాలను కలుపుతూ ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చేలా డబుల్ డెక్కర్ వంతెన నిర్మిస్తామని మంత్రి చెప్పారు. 
 
ఈ వంతెన నిర్మాణంతో రాబోయే 25 ఏళ్ల పాటు ట్రాఫిక్ సమస్యలుండవని మంత్రి పేర్కొన్నారు. ఈ వంతెన నిర్మాణానికి రూ.3100 కోట్లు కాగా దాని వ్యయం 5వేల కోట్లకు పెరిగింది. చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టు కోసం భూసేకరణ పనులు పూర్తి చేశామని మంత్రి వివరించారు.
 
చెన్నై- బెంగళూరు ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు త్వరలో ప్రారంభిస్తామని మంత్రి గడ్కరీ తెలిపారు. కేంద్రమంత్రి కె. పళనీస్వామితో కలిసి వంతెన గురించి చర్చించారు. నాలుగు లైన్లతో కూడిన వంతెన డిజైన్‌ను అంతర్జాతీయ నిపుణులతో రూపొందించామని మంత్రి చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments