Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక మాస్క్ ధరించనక్కర్లేదు.. కేంద్రం ఆదేశాలు

Webdunia
గురువారం, 2 సెప్టెంబరు 2021 (10:40 IST)
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మాస్కులు ధరించనవసరం లేదని పేర్కొంది. అయితే, ఇక్కడో మెలికపెట్టింది. ద్విచక్రవాహనాలపై, సైకిళ్లపై ఒంటరిగా వెళ్లే వారు ఇకపై మాస్కులు ధరించనక్కర్లేదని పేర్కొంది. అలా వెళుతూ మాస్కులు ధరించని వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయొద్దని ఆదేశాలు జారీచేసింది.
 
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య చాలా మేరకు తగ్గిపోయాయి. ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఈ వైరస్ వ్యాప్తి ప్రభావం చాలా అధికంగా ఉంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 47 వేల పై చిలుకు పాజిటివ్ కేసులు నమోదైతే.. అందులో 38 వేల కేసులు ఒక్క కేరళ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. 
 
నిజానికి గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా మాస్కులు విధిగా ధరించాలన్న నిబంధన అమలవుతోంది. ఈ ఆదేశాలను పట్టించుకోకుండా మాస్కులు ధరించని వారి నుంచి పోలీసులు అపరాధం రుసుం వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి శాంతించడంతో మాస్కులు ధరించాలన్న నిబంధనను తొలగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments