Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాఠశాలలు ప్రారంభంపై రాష్ట్రాలకు కేంద్రం సూచనలు

Webdunia
బుధవారం, 22 జులై 2020 (18:06 IST)
కరోనావైరస్ విద్యార్థుల చదువులపై తన ప్రతాపాన్ని చూపింది. దీంతో విద్యార్థుల చదువులు ఇళ్లకే పరిమితమయ్యాయి. సాధారణంగా ఈ సమయానికి విద్యార్థులు పాఠశాలల్లో బిజిబిజీగా ఉండేవాళ్లు. కాని కరోనా ప్రభావంతో పాఠశాలలు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్థితి ఏర్పడింది.
 
ఈ నేపధ్యంలో కేంద్రం రాష్ట్రాలకు లేఖ రాసింది. పాఠశాలల పునఃప్రారంభంపై విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అభిప్రాయాలను సేకరించి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు విద్యార్థుల తల్లిదండ్రుల ఫీడ్‌బ్యాక్ తీసుకొని తమకు పంపించాలని కోరింది. ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఏది తమకు అనువుగా ఉన్నదో అడిగి తెలుసుకోమని సూచనలిచ్చింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

స్టోరీ, స్క్రీన్‌ప్లే సరికొత్తగా కౌలాస్ కోట చిత్రం రూపొందుతోంది

హైద‌రాబాద్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల‌కు హీరో కృష్ణసాయి సాయం

థ్రిల్లర్ అయినా కడుపుబ్బా నవ్వించే షోటైం: నవీన్ చంద్ర

Dil Raju: మా రిలేషన్ నెగిటివ్ గా చూడొద్దు, యానిమల్ తో సినిమా చేయబోతున్నా: దిల్ రాజు

మార్గన్ లాంటి చిత్రాలు చేసినా నాలో రొమాంటిక్ హీరో వున్నాడు : విజయ్ ఆంటోని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: కాలిఫోర్నియా బాదంతో చర్మం చక్కదనం

Monsoon: వర్షాకాలంలో నిద్ర ముంచుకొస్తుందా? ఇవి పాటిస్తే మంచిది..

Breakfast: స్కూల్స్‌కు వెళ్లే పిల్లలు బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. ఏం జరుగుతుందో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments