Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సీబీఐ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (20:30 IST)
జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాటర్ అండ్ పవర్ కన్సల్టింగ్ కంపెనీ (వాప్కోస్) మాజీ సీఈవో రాజేందర్ కుమార్ గుప్తాకు సంబంధించిని నివాసంలో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈయన ఒక్క నివాసంలోనే కాకుండా ఢిల్లీ, చండీగఢ్ సహా 19 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడిలో రాజేందర్ కుమార్ గుప్తా, అతని కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసి మంగళవారం రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. రాజేంద్ర కుమార్ గుప్తాపై గతంలో కూడా అనేక రాకలైన అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ అధికారులు సోదాలు జరిపి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరద బాధితుల పట్ల మెగా డాటర్ నిహారిక కొణిదెల రూ. 5 లక్షలు ప్రకటన

భారతీయుడు 2 ఫ్లాప్ కావడం ఎంతో సంతోషంగా వుంది: రేణూ దేశాయ్

‘జెండా పై కపిరాజు’ దర్శకుడే మొదట ‘నేచురల్ స్టార్ నాని’ అనే ట్యాగ్ పెట్టారు: ఐఎండీబీ ఐకాన్స్ ఓన్లీ సెగ్మెంట్లో నాని

సినిమాల విడుదలను శాసిస్తున్న ఓటీటీ సంస్థలు : అమీర్ ఖాన్

న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ధూం ధాం డ్యాన్సులతో ఎన్ఆర్ఐలు సందడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్వచ్ఛంద రక్తదాన శిబిరాల నిర్వాహకులను సత్కరించిన తలసేమియా మరియు సికిల్ సెల్ సొసైటీ

కలబంద రసం ఉదయం పూట సేవిస్తే ఏమవుతుంది?

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగిపోయేందుకు చిట్కాలు

విడిగా విక్రయించే టీలో కల్తీ యొక్క సూచికలు

కిడ్నీలు ఆరోగ్యంగా వుండాలంటే పాటించాల్సిన సూత్రాలు

తర్వాతి కథనం
Show comments