Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న సీబీఐ

Webdunia
మంగళవారం, 2 మే 2023 (20:30 IST)
జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న వాటర్ అండ్ పవర్ కన్సల్టింగ్ కంపెనీ (వాప్కోస్) మాజీ సీఈవో రాజేందర్ కుమార్ గుప్తాకు సంబంధించిని నివాసంలో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేశారు. ఈయన ఒక్క నివాసంలోనే కాకుండా ఢిల్లీ, చండీగఢ్ సహా 19 ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. 
 
ఈ దాడిలో రాజేందర్ కుమార్ గుప్తా, అతని కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసి మంగళవారం రూ.20 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. రాజేంద్ర కుమార్ గుప్తాపై గతంలో కూడా అనేక రాకలైన అవినీతి ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ అధికారులు సోదాలు జరిపి ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

రహస్యంగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి!

కర్నాటక సీఎం సిద్ధూతో చెర్రీ సమావేశం.. ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments