Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటుక బట్టీలో పేలుడు... ఏడుగురు కార్మికుల మృతి

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (13:16 IST)
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో పేలుడు చోటుచేసుకోవడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటుక బట్టిలో చిమ్నీ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
బీహార్ రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనేకమంది కార్మికులు గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు.
 
ప్రమాద ప్రాంతంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

కాంతారా చాప్టర్ 1 క్లైమాక్స్‌: జూనియర్ ఆర్టిస్ట్ దుర్మరణం.. వరుసగా ఇలాంటి?

జగదేగవీరుడు అతిలోక సుందరి పార్ట్ 2 పై రామ్ చరణ్ ఆసక్తి

అన్ని భాషల్లో నిజ జీవితాల కథనాలతో గేమ్‌ అఫ్‌ చేంజ్‌ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments