Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇటుక బట్టీలో పేలుడు... ఏడుగురు కార్మికుల మృతి

Webdunia
శనివారం, 24 డిశెంబరు 2022 (13:16 IST)
బీహార్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో పేలుడు చోటుచేసుకోవడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఇటుక బట్టిలో చిమ్నీ పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 
 
బీహార్ రాంఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిగిర్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అనేకమంది కార్మికులు గాయాల పాలైనట్లు పోలీసులు తెలిపారు.
 
ప్రమాద ప్రాంతంలో పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోంబాలే ఫిల్మ్స్ మహావతార్ నరసింహ హిరణ్యకశిపు ప్రోమో రిలీజ్

పాకీజాకు పవన్ అండ... పవర్ స్టార్ కాళ్ళు మొక్కుతానంటూ వాసుకి భావోద్వేగం

పోలీస్ వారి హెచ్చరిక లోని పాటకు పచ్చజెండా ఊపిన ఎర్రక్షరాల పరుచూరి

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

తర్వాతి కథనం
Show comments