Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నాగుపాము.. పది ఉల్లిగడ్డలను మింగేసింది... తర్వాత ఏమైంది?

కొండ చిలువలు మనుషులనే మింగేస్తాయి. ఇటీవల కొండచిలువ పొట్ట నుంచి ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అలాగే కేరళలోనూ ఓ పాము ఏడు గుడ్లను కక్కిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒడిశాల

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (11:46 IST)
కొండ చిలువలు మనుషులనే మింగేస్తాయి. ఇటీవల కొండచిలువ పొట్ట నుంచి ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అలాగే  కేరళలోనూ ఓ పాము ఏడు గుడ్లను కక్కిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒడిశాలో ఓ నాగుపాము ఉల్లిగడ్డల్ని మింగింది. ఆ తర్వాత వాటిని బయటకు కక్కేసింది. ఈ ఘటన అంగుల్ జిల్లాలోని చెండిపాడ గ్రామంలో జరిగింది. 
 
గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగుపాము ఒక కప్పతో పాటు 11 ఉల్లి గడ్డల్ని మింగేసింది. కానీ ఉల్లిగడ్డల్ని మింగడంతో పాము కదలలేని స్థితిలో వుండిపోయింది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఈ విషయాన్ని స్నేక్ హెల్ప్‌లైన్‌కు తెలియజేశాడు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న హెల్ప్‌లైన్ వాలంటీర్ ఆ పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత అది సడెన్‌గా ఉల్లిగడ్డలు కక్కడం మొదలుపెట్టింది. దీన్ని వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పారితోషికం కంటే పనిలో సంతృప్తి కి ప్రాధాన్యత: కిషోర్ బొయిదాపు

Nitin: సోదరి సెంటిమెంట్ తమ్ముడు మూవీకి ఎ సర్టిఫికెట్ కావాలన్న దిల్ రాజు

అప్పుడు బొమ్మరిల్లు ఇప్పుడు 3 BHK, అందుకే కె విశ్వనాథ్ గారికి అంకితం: సిద్ధార్థ్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments