Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ నాగుపాము.. పది ఉల్లిగడ్డలను మింగేసింది... తర్వాత ఏమైంది?

కొండ చిలువలు మనుషులనే మింగేస్తాయి. ఇటీవల కొండచిలువ పొట్ట నుంచి ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అలాగే కేరళలోనూ ఓ పాము ఏడు గుడ్లను కక్కిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒడిశాల

Webdunia
మంగళవారం, 3 జులై 2018 (11:46 IST)
కొండ చిలువలు మనుషులనే మింగేస్తాయి. ఇటీవల కొండచిలువ పొట్ట నుంచి ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీసిన సంగతి తెలిసిందే. అలాగే  కేరళలోనూ ఓ పాము ఏడు గుడ్లను కక్కిన ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఒడిశాలో ఓ నాగుపాము ఉల్లిగడ్డల్ని మింగింది. ఆ తర్వాత వాటిని బయటకు కక్కేసింది. ఈ ఘటన అంగుల్ జిల్లాలోని చెండిపాడ గ్రామంలో జరిగింది. 
 
గ్రామంలోని ఓ ఇంట్లోకి చొరబడిన నాగుపాము ఒక కప్పతో పాటు 11 ఉల్లి గడ్డల్ని మింగేసింది. కానీ ఉల్లిగడ్డల్ని మింగడంతో పాము కదలలేని స్థితిలో వుండిపోయింది. దీన్ని గమనించిన ఆ ఇంటి యజమాని ఈ విషయాన్ని స్నేక్ హెల్ప్‌లైన్‌కు తెలియజేశాడు. 
 
దీంతో అక్కడకు చేరుకున్న హెల్ప్‌లైన్ వాలంటీర్ ఆ పామును పట్టుకున్నాడు. ఆ తర్వాత అది సడెన్‌గా ఉల్లిగడ్డలు కక్కడం మొదలుపెట్టింది. దీన్ని వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments