Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టి.. ఈడ్చుకెళ్లిన యువతులు..

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:25 IST)
పంజాబ్ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్ర రాజధాని చండీఘడ్‌, పాటియాలకు ఇద్దరు యువతులు తమ స్కూటీకి కుక్కను తాళ్లతో కట్టేసి ఈడ్చుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కావడంతో ఆ ఇద్దరు యువతులపై కేసు నమోదైంది. 
 
పంజాబ్‌కు చెందిన ఈ మహిళలు ఒక కుక్కను తమ స్కూటీకి కట్టేసి లాక్కెళ్లారు. ఈ ఘటన రోడ్డుపై ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. విషయం తెలుసుకున్న పంజాబ్ పోలీసులు సదరు యువతులు ఇద్దరినీ అరెస్టు చేశారు. 
 
ఆపై కాసేపటికే వాళ్లిద్దరినీ వదిలేశారు. ఈ కుక్కను ఎవరో పెంచకునే వారని, అయితే కొంతకాలం క్రితం దీనికి పిచ్చెక్కిందని ఆ యువతులు ఆరోపించారు. అయితే, నెటిజెన్లు మాత్రం ఆ యువతులపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది అభయారణ్యం కాదు.. సిటీకి జీవం పోసే పర్యావరణ వ్యవస్థ : ఊర్వశి రౌతేలా

Los Angeles: హాలీవుడ్ స్థాయిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా - లాస్ ఏంజెల్స్ టెక్నికల్ టీమ్ తో చర్చలు

Allu Arjun: అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ మాత్రమే కాదు, ప్రకటనల రంగంలోనూ పవర్ హౌస్

Pawan kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కల్యాణ్ కొడుకు మార్క్ శంకర్ - సింగపూర్ వెళ్ళనున్న పవన్

కీర్తి సురేష్‌కు 2025 బాగా కలిసొస్తుందా? ఆ ఫోటోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

తర్వాతి కథనం
Show comments