Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతారా?

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:17 IST)
పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతారా అంటే.. అవునని సమాధానం వస్తోంది. పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై ఆదివారం దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్‌ దాడులు జరిగాయి. దీనిపై భారత భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
 
చైనా నుంచి పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేసినట్లు నిఘా వర్గాల నుంచి భారత భద్రతా సంస్థలకు సమాచారం వచ్చింది. వీటిని పిజ్జాలు, మందుల సరఫరా కోసం..వాడనునున్నట్లుగా పాక్ వెల్లడించినట్లు సమాచారం. ఈ డ్రోన్లనే జమ్ము వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాలపై NIA చెందిన ప్రత్యేక స్కాడ్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ బాంబులు వాడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డ్రోన్‌ మార్గాలను పరిశీలిస్తున్నారు.
 
మరోవైపు…వైమానిక స్థారంపై డ్రోన్ల దాడి వెనుక నిషేధిత లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఉండొచ్చని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. పౌర అవసరాలకు కూడా అనుమతి లేకుండా..డ్రోన్లను వినియోగించవద్దని ఆదేశించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం