Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతారా?

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (10:17 IST)
పిజ్జా డ్రోన్లతో దాడులు జరుపుతారా అంటే.. అవునని సమాధానం వస్తోంది. పాక్ ఉగ్రవాదులు జమ్ము వైమానిక స్థావరంపై ఆదివారం దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆదివారం తెల్లవారుజామున రెండు డ్రోన్‌ దాడులు జరిగాయి. దీనిపై భారత భద్రతా సంస్థలు దర్యాప్తు చేపట్టాయి.
 
చైనా నుంచి పాకిస్తాన్ పెద్ద ఎత్తున డ్రోన్లను కొనుగోలు చేసినట్లు నిఘా వర్గాల నుంచి భారత భద్రతా సంస్థలకు సమాచారం వచ్చింది. వీటిని పిజ్జాలు, మందుల సరఫరా కోసం..వాడనునున్నట్లుగా పాక్ వెల్లడించినట్లు సమాచారం. ఈ డ్రోన్లనే జమ్ము వైమానిక స్థావరంపై పాక్ ఉగ్రవాదులు ఉపయోగించినట్లు తెలుస్తోంది. పేలుడు పదార్థాలపై NIA చెందిన ప్రత్యేక స్కాడ్‌ బృందం దర్యాప్తు చేపట్టింది. ఉగ్రవాదులు ఆర్డీఎక్స్ బాంబులు వాడి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డ్రోన్‌ మార్గాలను పరిశీలిస్తున్నారు.
 
మరోవైపు…వైమానిక స్థారంపై డ్రోన్ల దాడి వెనుక నిషేధిత లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థ ఉండొచ్చని జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ వెల్లడించారు. పౌర అవసరాలకు కూడా అనుమతి లేకుండా..డ్రోన్లను వినియోగించవద్దని ఆదేశించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

Sivakarthikeyan : మానసిక స్థితి కలిగిన వ్యక్తిగా శివకార్తికేయన్ మదరాసి

OG: పవన్ కళ్యాణ్ పుట్టినరోజున దే కాల్ హిమ్ ఓజీ. నుంచి కొత్త అప్ డేట్

Nara Rohit: తను నా లక్కీ చార్మ్.. అందుకే సుందరకాండ చేశాం : నారా రోహిత్

బార్బరిక్.. ఫ్రీగా చూడాల్సిన మూవీ కాదని వాళ్లు డబ్బులు ఇచ్చారు : విజయ్ పాల్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం