Webdunia - Bharat's app for daily news and videos

Install App

బస్సు హైజాక్ కేసు: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చర్యలకు ఆదేశం

Webdunia
బుధవారం, 19 ఆగస్టు 2020 (23:02 IST)
బుధవారం ఉదయం ఆగ్రాలో జరిగిన బస్ హైజాక్ సంఘటనపై  ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నివేదిక కోరారు. అదనపు చీఫ్ సెక్రట్రీ(హోం)అవనీష్ అవస్థీ విలేకరుతో మాట్లాడుతూ ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆగ్రాలోని జిల్లా మెజిస్ట్రేట్, సీనియర్ పోలీసు సూపరిండెంట్ (ఎస్ఎస్ పి)ను ఆదేశించారు.
 
ప్రయాణికులందరు సురక్షితంగా ఉన్నారని వారు తమ గమ్య స్థానాలకు వెళ్లిన ఝాన్సీ వద్ద దింపి వేయబడ్డారని తెలిపారు. బస్సును తీసుకెళ్లిన శ్రీరామ్ పైనాన్స్ కంపెనీ చర్యను ఎదుర్కోవలసి ఉంటుందని యూపీ మంత్రి ప్రతినిధి సిద్దార్థ్ నాథ్ సింగ్ అన్నారు. బుధవారం ఉదయం ఠానా మాల్పుర వద్ద డ్రైవర్ మరియు కండక్టర్ బస్సు దిగడంతో పైనాన్స్ కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులు బస్సు మరియు ప్రయాణికులతో బయలుదేరారు.
 
బస్సు కండక్టర్ రాం విశాల్ పటేల్ విలేకరులతో మాట్లాడుతూ బస్సు యజమాని ఎనిమిది వాయిదాలు చెల్లించలేదని అందవల్ల వారు బస్సును తీసుకెళ్లారని పైనాన్స్ సంస్థకు తమకు తెలిపారని చెప్పారు. యాదృచ్చికంగా బస్సు యజమాని మంగళవారం మరణించారు. అతని కుమారుడు బుధవారం బస్సు హైజాక్ జరిగినపుడు దహన సంస్కారాలలో బిజీగా ఉన్నాడనీ తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుబేర కథ నా చుట్టూ తిరుగుతుంది : నాగార్జున, ఎమోషనల్ అయిన శేఖర్ కమ్ముల

లావ‌ణ్య త్రిపాఠి, దేవ్ మోహ‌న్ చిత్రం సతీ లీలావతి ఫస్ట్ లుక్

పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదు - ది 100 కథ సుకుమార్ కు చెప్పా : ఆర్కే సాగర్

Pawan Kalyan: హరిహరవీరమల్లు కథ రివీల్ చేస్తూ రిలీజ్ డేట్ ప్రకటన

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments