Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రాలీని ఢీకొన్న బస్సు: 15మంది మృతి.. నలభై మందికి గాయాలు

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2022 (12:01 IST)
ట్రాలీని బస్సు ఢీకొన్న ఘటనలో 15 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలభై మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రేవాలోని సుహాగి, పహారీ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అరటిపండ్లతో వెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ  ఘటనలో గాయపడిన వ్యక్తులను వెంటనే ప్రయాగ్‌రాజ్‌లోని ఆసుపత్రికి తరలించారు.
 
బస్సు హైదరాబాద్‌ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్తోందని, ప్రయాణికులంతా ఉత్తరప్రదేశ్‌ వాసులేనని తెలుస్తోంది. వాలి పండుగ కోసం స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments