Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రాకర్స్ కాల్చడంపై నిషేధం.. దీపావళి రోజు 8 గంటల నుంచి 10 గంటల వరకే..

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (19:03 IST)
దీపావ‌ళికి క్రాక‌ర్స్ కాల్చ‌డంతో పాటు వాటి అమ్మకానికి బ్రేక్ వేసేందుకు ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. కేవ‌లం గ్రీన్ క్రాక‌ర్స్‌ను కాల్చేందుకు మాత్ర‌మే బెంగాల్ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ట‌పాసుల‌ను కూడా కేవ‌లం రెండు గంట‌ల్లోనే కాల్చాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.
 
దీపావ‌ళి రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ట‌పాసులు కాల్చాల‌ని ప‌శ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2018లో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా క్రాక‌ర్స్‌పై బ్యాన్ విధించారు. 
 
ట‌పాసులు కాల్చ‌డంతో విడుద‌ల‌య్యే హానికార‌క ర‌సాయ‌న‌లు శ్వాస‌కోశ వ్య‌వ‌స్థపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని, హోం ఐసోలేష‌న్‌లో ఉండే కోవిడ్‌-19 రోగుల ఆరోగ్యాన్ని ఇది మ‌రింత క్షీణింప‌చేస్తుంద‌నే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chinmayi: చిన్మయికి గంగై అమరన్ మద్దతు-సార్ ఆలోచించుకోండి.. సీఎం హౌస్ పక్కనే వుంది

మాల్దీవులకు బ్రాండ్ అంబాసిడర్‌గా కత్రినా కైఫ్

Ramya Pasupuleti : బికినీలో ఫిలిప్పీన్ బీచ్ లో రమ్య పసుపులేటి గ్లామర్ టీట్ చేస్తోంది

సయారా నుంచి జుబిన్ పాడిన రొమాంటిక్ ట్రాక్ బర్బాద్ విడుదల

ప్రభుత్వం గుర్తింపు ముందుకు వెళ్లేందుకు తోడ్పడతాయి : నాగ అశ్విన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

తర్వాతి కథనం
Show comments