Webdunia - Bharat's app for daily news and videos

Install App

క్రాకర్స్ కాల్చడంపై నిషేధం.. దీపావళి రోజు 8 గంటల నుంచి 10 గంటల వరకే..

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (19:03 IST)
దీపావ‌ళికి క్రాక‌ర్స్ కాల్చ‌డంతో పాటు వాటి అమ్మకానికి బ్రేక్ వేసేందుకు ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం నిషేధం విధించింది. కేవ‌లం గ్రీన్ క్రాక‌ర్స్‌ను కాల్చేందుకు మాత్ర‌మే బెంగాల్ ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఈ ట‌పాసుల‌ను కూడా కేవ‌లం రెండు గంట‌ల్లోనే కాల్చాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.
 
దీపావ‌ళి రోజు రాత్రి 8 గంట‌ల నుంచి 10 గంట‌ల వ‌ర‌కే ట‌పాసులు కాల్చాల‌ని ప‌శ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి ఉత్త‌ర్వులు జారీ చేసింది. 2018లో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా క్రాక‌ర్స్‌పై బ్యాన్ విధించారు. 
 
ట‌పాసులు కాల్చ‌డంతో విడుద‌ల‌య్యే హానికార‌క ర‌సాయ‌న‌లు శ్వాస‌కోశ వ్య‌వ‌స్థపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయ‌ని, హోం ఐసోలేష‌న్‌లో ఉండే కోవిడ్‌-19 రోగుల ఆరోగ్యాన్ని ఇది మ‌రింత క్షీణింప‌చేస్తుంద‌నే ఉద్దేశంతో అధికారులు ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments