యడ్యూరప్పకు ఏమైంది.. అలా రోడ్డుపైనే నిద్రించారు..?

Webdunia
శనివారం, 15 జూన్ 2019 (15:33 IST)
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాత్రంతా రోడ్డుపై నిద్రించారు. యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు రాత్రంతా రోడ్డుపై నిద్రించి తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఈ విధంగా మాజీ సీఎం రోడ్డుపై నిద్రించి.. ఆందోళన చేపట్టారు. 
 
ఇంతకీ ఈ రోడ్డుపై నిద్రించే ఆందోళన ఎందుకంటే.. కర్ణాటక సర్కారు చందూర్ అనే ప్రాంతంలో 3,600 ఎకరాల విస్తీర్ణంలోని భూమిని జేఎస్‌డబ్ల్యూ అనే స్టీల్ ప్లాంట్‌ అమ్మేందుకు చర్యలు చేపట్టింది. 
 
ఇందులో అవినీతి చోటుచేసుకుందని బీజేపీ నేతలు బెంగళూరులో రాత్రినక పగలనక ఆందోళన చేపట్టారు. ఈ ధర్నా రాత్రి కూడా కొనసాగింది. రోడ్డుపైనే యడ్యూరప్పతో పాటు ఆయన మద్దతుదారులు కూడా నిద్రించారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం