Webdunia - Bharat's app for daily news and videos

Install App

అద్దెకు ఇంటినిస్తే.. తల్లీకూతుళ్లపై ఇద్దరు సోదరుల అత్యాచారం..

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (23:42 IST)
గుజరాత్‌లోని వడోదరలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అద్దెకు వుంటున్న ఇద్దరు సోదరులు.. తమ యజమాని భార్యతోపాటు ఆమె కుమార్తెను బ్లాక్​ మెయిల్​ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. నిందితులిద్దరిని అరెస్ట్​ చేశారు.
 
వివరాల్లోకి వెళితే.. నగరంలో మోను అన్సారీ, మహోరామ్​ అన్సారీ అనే ఇద్దరు సోదరులు అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. అయితే తమ ఇంటి యజమాని భార్యపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు మోనూ అన్సారీ. ఆ తర్వాత డబ్బులు కూడా డిమాండ్​ చేశాడు. బ్లాక్​ మెయిల్​ చేస్తూ రెండున్నరేళ్ల పాటు అనేక సార్లు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత యజమాని కుమార్తెపై కూడా అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఇవి తెలుసుకున్న మహోరామ్​ అన్సారీ.. తల్లీకూతుళ్లను బ్లాక్​ మెయిల్​ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడు. చివరకు వీరి ఆగడాలు భరించలేక యజమాని భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments