Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యకు తమ్ముడి భార్యంటే ఇష్టం.. తమ్ముడికి వదినంటే ఇష్టం.. ఏం చేశారంటే?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (16:03 IST)
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అన్నాదమ్ములు తమ భార్యలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పనికిమాలిన పనికి ఓ నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, బిజ్నోర్‌కు చెందిన సోదరులు విశాల్.. యోగేంద్రలకు వివాహమైంది. విశాల్ లక్ష్మి అనే యువతిని, యోగేంద్ర సోనూ అనే యువతిని పెళ్లాడాడు. 
 
పెళ్లైన తర్వాత వీరి బుద్ధులు మారాయి. తమ్ముడి భార్య సోనుపై విశాల్‌ కన్నేశాడు. అలాగే యోగేంద్ర కూడా వదిన లక్ష్మి అంటే ఇష్టపడ్డాడు. దీంతో ఇద్దరూ భార్యలను మార్చుకోవాలనుకున్నారు. కానీ ఇందుకు విశాల్ భార్య లక్ష్మి అంగీకరించలేదు. 
 
దీంతో ఆవేశానికి గురైన విశాల్.. సోను తనకు దక్కకుండా పోతుందనే విరక్తిలో తమ్ముడు యోగేంద్రతో కలిసి లక్ష్మిని హతమార్చాడు. ఈ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. పోలీసులు రంగంలోకి దిగి..సోదరులిద్దరినీ హతమార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్‌‍తో డేటింగ్ చేస్తా .. ప్రభాస్‌ను పెళ్ళాడతా : ఫరియా అబ్దుల్లా

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments