Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నయ్యకు తమ్ముడి భార్యంటే ఇష్టం.. తమ్ముడికి వదినంటే ఇష్టం.. ఏం చేశారంటే?

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (16:03 IST)
ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. అన్నాదమ్ములు తమ భార్యలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ పనికిమాలిన పనికి ఓ నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్, బిజ్నోర్‌కు చెందిన సోదరులు విశాల్.. యోగేంద్రలకు వివాహమైంది. విశాల్ లక్ష్మి అనే యువతిని, యోగేంద్ర సోనూ అనే యువతిని పెళ్లాడాడు. 
 
పెళ్లైన తర్వాత వీరి బుద్ధులు మారాయి. తమ్ముడి భార్య సోనుపై విశాల్‌ కన్నేశాడు. అలాగే యోగేంద్ర కూడా వదిన లక్ష్మి అంటే ఇష్టపడ్డాడు. దీంతో ఇద్దరూ భార్యలను మార్చుకోవాలనుకున్నారు. కానీ ఇందుకు విశాల్ భార్య లక్ష్మి అంగీకరించలేదు. 
 
దీంతో ఆవేశానికి గురైన విశాల్.. సోను తనకు దక్కకుండా పోతుందనే విరక్తిలో తమ్ముడు యోగేంద్రతో కలిసి లక్ష్మిని హతమార్చాడు. ఈ ఘటన స్థానికలంగా కలకలం రేపింది. పోలీసులు రంగంలోకి దిగి..సోదరులిద్దరినీ హతమార్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments