Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెప్పిన పార్టీకి భార్య ఓటేయలేదని.. చిటికెన వేలును తెగ్గోసిన భర్త

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (15:29 IST)
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ శుక్రవారం పూర్తయిన నేపథ్యంలో తాను చెప్పిన పార్టీకి ఓటేయలేదని.. ఓ భర్త కత్తితో వెంటపడి మరీ వేలును నరికేశాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే..జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలంలోని సర్వాయిపేటలో వుంటున్న ఓ జంట ఎన్నికల సందర్భంగా ఓ పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకుంది. ఓటింగ్ పూర్తయ్యాక తాను చెప్పిన పార్టీకి భార్య టేయలేదని తెలుసుకున్న భర్త కోపంతో ఊగిపోయాడు. 
 
తాను చెప్పిన పార్టీకి కాకుండా ఇంకో పార్టీకి ఓటేస్తావా అంటూ కత్తితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు చేతిని అడ్డంగా పెట్టడంతో ఆమె చిటికెన వేలు తెగింది. ఈ ఘటనలో గాయపడిన బాధితురాలిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments