Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీటి లారీకి బలైపోయిన బాలిక.. చేతిలో చాక్లెట్ కవర్..

Webdunia
శనివారం, 8 డిశెంబరు 2018 (15:12 IST)
చెన్నైలో నీటి లారీకి ఓ విద్యార్థిని బలైపోయింది. చెన్నై కీల్పాక్కం‌లో ఓ నీటి లారీ 12 ఏళ్ల బాలికను బలిగొంది. ఈ ఘటన చిన్నారి కుటుంబీకులను విషాదంలో ముంచేసింది. స్కూల్ నుంచి 12ఏళ్ల విద్యార్థిని తన బంధువుతో మోటార్ సైకిలుపై ఇంటికి వస్తుండగా.. బండి అదుపు తప్పింది. దీంతో మోటార్ సైకిలుపై వున్న ఇద్దరు కిందపడ్డారు. 
 
కిందపడిన బాలికను స్థానికులు కాపాడేందుకు పరుగులు తీసేలోపే నీటి లారీ చక్రాలు ఆ బాలికపైగా దాటుకెళ్లిపోయాయి. ఈ ఘటనలో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మోటార్ సైకిల్ నడిపిన వ్యక్తిని స్థానికులు చితకబాదారు. లారీని ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఇంకా ఆ బాలిక చేతిలో చాక్లెట్ వుండటాన్ని చూసిన తల్లిదండ్రులు బోరున విలపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments