Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత చెల్లెలిని కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు..

Webdunia
గురువారం, 28 అక్టోబరు 2021 (10:26 IST)
క్షణికావేశం కారణంగా ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సొంత చెల్లెలు అని చూడకుండా అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు కసాయి అన్నయ్య. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే నవలగుంద పట్టణంలోని కల్మేశ్వర గుడి ప్రాంతంలో మహంతేష్‌ శరణప్ప నవర అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడి చెల్లెలు శశికళకు వివాహం కాగా, ఇటీవల పుట్టింటికి వచ్చింది. అయితే ఓ విషయంపై అన్నాచెల్లెకు మధ్య వాగ్వాదం నెలకొంది.
 
అది చినికి చినికి పెద్దదైంది. దీంతో ఆవేశంతో రగిలిపోతున్న అన్న... చెల్లెల్ని కత్తితో పొడవడంతో చనిపోయింది. అనంతరం కత్తితో పాటు మహంతేష్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు.. చెల్లెలి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం
Show comments