Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లైన కొత్త.. వంట నేర్చుకోమన్న పాపం.. యువతి ఆత్మహత్య

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (11:42 IST)
పెళ్లి దగ్గర పడుతుంది. వంట నేర్చుకోమని చెప్పడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తమిళనాడు తిరునల్వేలిలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. తిరునల్వేలి జిల్లా కీలగోడంకుళంకు చెందిన క్రిస్టిల్లా మేరీ అనే యువతికి ఇటీవలే నిశ్చితార్థం జరగగా, ఫిబ్రవరి 1న వివాహం జరగాల్సి ఉంది. క్రిస్టిల్లా మేరీ ప్రతిరోజూ తన సెల్ ఫోన్‌ను చూస్తూ ఉండేదని చెబుతున్నారు. 
 
పెళ్లి దగ్గర పడుతుండటంతో వంట నేర్చుకోవాలని తల్లి మందలించిందని, విసుగు చెందిన యువతి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. 
 
ఈ ఘటనపై క్రిస్టిల్లాను వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments