Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 యేళ్లుగా ముస్లింలను బానిసలుగా చూస్తున్నారు : అసదుద్దీన్ ఓవైసీ

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (11:20 IST)
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. గత 70 యేళ్లుగా ముస్లిం ప్రజలను అన్ని పార్టీల నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తరతరాలుగా ముస్లిం ప్రజలను బానిసలుగా ఉండాలని కోరుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి ఒక రాజకీయ శక్తిగా ఎదగడం రాజకీయ పార్టీలకు ఏమాత్రం నచ్చదన్నారు. రాజకీయాల్లో అగ్ర కులస్తులే ఉండాలనే భావన ఉందన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, దళితులు, మైనార్టీ హిందువులు ఒక తాటిపైకి రావడం రాజకీయాలకు నచ్చదన్నారు. 
 
ముఖ్యంగా, మహత్మా గాంధీని చంపిన వ్యక్తి గాడ్సే అని.. గాడ్సేపై మీ అభిప్రాయం ఏమిటని ప్రధాని నరేంద్ర మోడీని అసదుద్దీన్ ఓవైసీ సూటిగా ప్రశ్నించారు. గాడ్సేపై సినిమాలు నిర్మిస్తున్నారని, ఈ చిత్రాన్ని భారత్‌‍లో మీరు నిషేధం విధిస్తారా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments