Webdunia - Bharat's app for daily news and videos

Install App

వోడాఫోన్ కంపెనీలో లైంగిక వేధింపులు నిజమే... నిర్ధారించిన కోర్టు

దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో పనిచేసే మహిళలకు రక్షణలేకుండా పోయింది. ఈ విషయాన్ని కోర్టు విచారణ పూర్వకంగా నిర్ధారించింది.

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (10:13 IST)
దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో పనిచేసే మహిళలకు రక్షణలేకుండా పోయింది. ఈ విషయాన్ని కోర్టు విచారణ పూర్వకంగా నిర్ధారించింది. అంతేనా, ఆ కంపెనీలో లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని బాంబే హైకోర్టు నిర్ధారిస్తూ, రూ.50 వేల జరిమానాను విధించింది.
 
కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కారానికి విశాఖ విధివిధానాల ప్రకారం కమిటీని నియమించని వోడాఫోన్‌పై ఈ జరిమానాను విధిస్తున్నామని, ఈ డబ్బు యుద్ధం వితంతువుల అసోసియేషన్‌కు జమ చేయాలని న్యాయమూర్తులు అమ్జాద్ సయ్యద్, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన బెంచ్ తీర్పిచ్చింది. 
 
ఓ మాజీ ఉద్యోగిని వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఆమెను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేధించాడని, తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చాడని కోర్టు విశ్వసిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అర్జున్ కపూర్‌తో బ్రేకప్.. సంగక్కర పక్కనే కూర్చున్న మలైకా అరోరా?

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం