వోడాఫోన్ కంపెనీలో లైంగిక వేధింపులు నిజమే... నిర్ధారించిన కోర్టు

దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో పనిచేసే మహిళలకు రక్షణలేకుండా పోయింది. ఈ విషయాన్ని కోర్టు విచారణ పూర్వకంగా నిర్ధారించింది.

Webdunia
మంగళవారం, 24 అక్టోబరు 2017 (10:13 IST)
దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న కంపెనీల్లో ఒకటైన వోడాఫోన్ ఎస్సార్ (ప్రస్తుతం వోడాఫోన్) కంపెనీలో పనిచేసే మహిళలకు రక్షణలేకుండా పోయింది. ఈ విషయాన్ని కోర్టు విచారణ పూర్వకంగా నిర్ధారించింది. అంతేనా, ఆ కంపెనీలో లైంగిక వేధింపులు జరుగుతున్నప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని బాంబే హైకోర్టు నిర్ధారిస్తూ, రూ.50 వేల జరిమానాను విధించింది.
 
కంపెనీల్లో అంతర్గత ఫిర్యాదుల పరిష్కారానికి విశాఖ విధివిధానాల ప్రకారం కమిటీని నియమించని వోడాఫోన్‌పై ఈ జరిమానాను విధిస్తున్నామని, ఈ డబ్బు యుద్ధం వితంతువుల అసోసియేషన్‌కు జమ చేయాలని న్యాయమూర్తులు అమ్జాద్ సయ్యద్, ఎంఎస్ కార్నిక్‌లతో కూడిన బెంచ్ తీర్పిచ్చింది. 
 
ఓ మాజీ ఉద్యోగిని వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, ఆమెను చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ వేధించాడని, తనకు సహకరించాలని ఒత్తిడి తెచ్చాడని కోర్టు విశ్వసిస్తున్నట్టు న్యాయమూర్తులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత రెండో భర్త రాజ్ నిడుమోరు నేపథ్యం ఏంటి?

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య చిత్రం ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్

Varun Sandesh: వ‌రుణ్ సందేశ్ న‌య‌నం ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

MB50: రజనీ కాంత్ సహా ప్రముఖుల సమక్షంలో ఘనంగా మోహన్ బాబు 50 వేడుకలు

బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీకి బంపర్ ఆఫర్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

తర్వాతి కథనం