Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ ఆస్పత్రిలో చేరిన ఎల్కే అద్వానీ!!

వరుణ్
గురువారం, 4 జులై 2024 (08:37 IST)
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్కే.అద్వానీ మరోమారు అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను మళ్లీ ఆస్పత్రిలో చేర్చారు. 96 యేళ్ల అద్వానీ అస్వస్థతకు లోనుకావడంతో కుటుంబ సభ్యులు ఆయనను బుధవారం ఢిల్లీలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు డాక్టర్ వినీత్ సూరి ఆధ్వర్యంలోని ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందిస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
కాగా, గత నెల 26వ తేదీన ఢిల్లీ ఎయిమ్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్న కారణంగా వైద్యులు సర్జరీ చేసి ఇంటికి పంపించారు. తాజాగా ఆయన మరోమారు అస్వస్థకు గురికావడంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గెలుపోటములో సంబంధం లేకుండా నటిగా కొనసాగడం అద్రుష్టం : కేతిక శర్మ

మెగాస్టార్‌తో నటించాలా? రూ.18 కోట్లు ఇస్తేనే నటిస్తాను.. నయనతార

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

Trump's tariff: ట్రంప్ టారిఫ్ తెలుగు సినిమాకు లాభమా? నష్టమా?- ఛాంబర్ పెద్దలు ఏమంటున్నారు?

London: మైనపు విగ్రహ ఆవిష్కరణ కోసం లండన్ వెళ్ళిన రామ్ చరణ్ కుటుంబం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments