Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతికి మత్తు ఇచ్చి మియాపూర్ రోడ్డుపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

ఐవీఆర్
బుధవారం, 3 జులై 2024 (22:25 IST)
హైదరాబాద్ నగరం పరిధిలోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ల్యాండ్ సైట్ విజిట్ చేయిస్తామనే పేరుతో ఓ యువతిని కారులో తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతికి కూల్ డ్రింకులో మత్తు మందు ఇచ్చి అపస్మారకంలోకి జారుకోగానే అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
పూర్తి వివరాలు చూస్తే... యాదాద్రిలో ల్యాండ్ సైట్ విజిట్ ఇద్దరు యువకులు ఓ యువతిని తమ కారులో తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో యువతికి మత్తు మందు ఇచ్చారు. తనపై అఘాయిత్యానికి ఒడిగడుతున్న కామాంధులకు తను అనారోగ్యంగా వున్నానని బాధితురాలు చెప్పినా పట్టించుకోలేదు. నాలుగు గంటలపాటు కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేసారు. ఉప్పల్ శివారు ప్రాంతంలో బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

Sapthagiri: తాగితే బ్రెయిన్ షార్ప్ గా తందానా అంటుందా !

betting apps: బెట్టింగ్ యాప్స్ తో సంబంధంలేదని ప్రకటించిన విజయ్ దేవరకొండ

Kiss Song from Jack: జాక్ - కొంచెం క్రాక్.. కిక్కాస్ టీజర్ విడుదల- ఏప్రిల్ 10న రిలీజ్ (video)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం