Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతికి మత్తు ఇచ్చి మియాపూర్ రోడ్డుపై కదులుతున్న కారులో గ్యాంగ్ రేప్

ఐవీఆర్
బుధవారం, 3 జులై 2024 (22:25 IST)
హైదరాబాద్ నగరం పరిధిలోని మియాపూర్‌లో దారుణం జరిగింది. ల్యాండ్ సైట్ విజిట్ చేయిస్తామనే పేరుతో ఓ యువతిని కారులో తీసుకుని వెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ యువతికి కూల్ డ్రింకులో మత్తు మందు ఇచ్చి అపస్మారకంలోకి జారుకోగానే అఘాయిత్యానికి పాల్పడ్డారు.
 
పూర్తి వివరాలు చూస్తే... యాదాద్రిలో ల్యాండ్ సైట్ విజిట్ ఇద్దరు యువకులు ఓ యువతిని తమ కారులో తీసుకెళ్లారు. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తున్న సమయంలో యువతికి మత్తు మందు ఇచ్చారు. తనపై అఘాయిత్యానికి ఒడిగడుతున్న కామాంధులకు తను అనారోగ్యంగా వున్నానని బాధితురాలు చెప్పినా పట్టించుకోలేదు. నాలుగు గంటలపాటు కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేసారు. ఉప్పల్ శివారు ప్రాంతంలో బాధితురాలు వారి బారి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇల్లు కట్టుకున్నప్పుడు రాందేవ్ విదేశీ మొక్కలు ఇచ్చారు: మెగాస్టార్ చిరంజీవి

ఫాదర్స్‌ సూసైడ్‌ స్టోరీతో బాపు సినిమా : బ్రహ్మాజీ

పవన్ కల్యాణ్ పెద్ద స్థాయికి వెళతారని పంజా టైమ్‌లోనే అర్థమైంది : డైరెక్టర్ విష్ణు వర్ధన్

కొత్తదనం కావాలనుకునే వారు తల సినిమా ఆనందంగా చూడవచ్చు : అమ్మరాజశేఖర్

రాజా మార్కండేయ ట్రైలర్ లో మంచి కంటెంట్ వుంది : సుమన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆఫ్రికా హృదయం నుండి ఆయుర్వేద జ్ఞానం వరకు: మరువా x సరితా హండా

లవంగం పాలు తాగితే ఈ సమస్యలన్నీ పరార్

భారతదేశంలో విక్టోరియా సీక్రెట్ 11వ స్టోర్‌ను ప్రారంభించిన అపెరల్ గ్రూప్

బెల్లం వర్సెస్ పంచదార, ఏది బెస్ట్?

మొబైల్ ఫోన్ల అధిక వినియోగంతో వినికిడి సమస్యలు: డా. చావా ఆంజనేయులు

తర్వాతి కథనం