Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీతా సింగ్ గోర్ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం మహిళల ఇంట్లోకి దూరి..?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:39 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు అంతా ఇంతా కాదు. తాజాగా యూపీ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే.. హిందూ సోదరులు పది నుంచి 20 మంది గ్రూపుగా ఏర్పడి ప్రతి ముస్లిం ఇంట్లో దూరి మహిళలను రేప్ చేయాల్సిందేనని పిలుపు నిచ్చారు. 
 
అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుందన్నారు. ముస్లింల తల్లులు, చెల్లెళ్లు, అక్కలను గ్యాంగ్ రేప్ చేయండని.. ఇంకా వారి శరీర భాగాలను, జననాంగాలను ఛిద్రం చేసి వీధుల చౌరస్తాలో మృతదేహాలను వేలాడదీయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
ఫేస్‌బుక్‌‌లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇంకా ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే.. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టును సునీతా సింగ్ ఫేస్‌బుక్ పేజీ నుంచి తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

వైకాపాకు పాటలు పాడటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాను : సింగర్ మంగ్లీ

ఎన్టీఆర్‌ను వెండితెరకు పరిచయం చేసిన అరుదైన ఘనత ఆమె సొంతం : పవన్ కళ్యాణ్

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం