Webdunia - Bharat's app for daily news and videos

Install App

సునీతా సింగ్ గోర్ సంచలన వ్యాఖ్యలు.. ముస్లిం మహిళల ఇంట్లోకి దూరి..?

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:39 IST)
బీజేపీ నేతలకు నోటి దురుసు అంతా ఇంతా కాదు. తాజాగా యూపీ బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతా సింగ్ గౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ముస్లింలకు బుద్ధి చెప్పాలంటే.. మన భారతదేశాన్ని కాపాడుకోవాలంటే.. హిందూ సోదరులు పది నుంచి 20 మంది గ్రూపుగా ఏర్పడి ప్రతి ముస్లిం ఇంట్లో దూరి మహిళలను రేప్ చేయాల్సిందేనని పిలుపు నిచ్చారు. 
 
అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుందన్నారు. ముస్లింల తల్లులు, చెల్లెళ్లు, అక్కలను గ్యాంగ్ రేప్ చేయండని.. ఇంకా వారి శరీర భాగాలను, జననాంగాలను ఛిద్రం చేసి వీధుల చౌరస్తాలో మృతదేహాలను వేలాడదీయండంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 
 
ఫేస్‌బుక్‌‌లో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. ఇంకా ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపోతే.. ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పోస్టును సునీతా సింగ్ ఫేస్‌బుక్ పేజీ నుంచి తొలగించినప్పటికీ అప్పటికే స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం