Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్కీ భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన భార్య

Webdunia
సోమవారం, 1 జులై 2019 (11:28 IST)
ఇటీవల కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన హత్య కేసులోని మిస్టరీ వీడిపోయింది. ఇష్టంలేని పెళ్లి చేసుకున్న యువతి... తన ప్రియుడుతో కలిసి టెక్కీ భర్తను హత్య చేసింది. దీనిపై స్థానిక పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు గుట్టు బహిర్గతమైంది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రైల్వే కోడూరుకు చెందిన షబ్నా అనే యువతికి అబ్దుల్ ఖాదర్ అనే టెక్కీతో పెద్దలు పెళ్లి చేశారు. అయితే, షబ్నాకు అప్పటికే ప్రిన్స్ అనే ప్రియుడుతో శారీరక సంబంధం కూడా ఉంది. దీంతో ఖాదర్‌తో పెళ్లి ఇష్టంలేదు. ఈ విషయాన్ని తన ప్రియుడు ప్రిన్స్‌కు చెప్పింది. వారిద్దరూ కలిసి కిరాయి ముఠా సభ్యులతో కలిసి నడిరోడ్డుపై దారుణంగా హత్య చేయించారు. 
 
ఈ కేసులో భార్య షహ్నాతో పాటు... ప్రిన్స్, అతనికి సహకరించిన దీనదయాళ్ బాబు, సెల్వందేవ్‌ అనే కిరాయి ముఠా సభ్యులను అరెస్టు చేయగా, పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. ఖాదర్‌తో పెళ్లి తనకు ఏమాత్రం ఇష్టంలేదనీ, ఈ విషయాన్ని తల్లిదండ్రులతో పాటు.. అత్తమామలకు చెప్పినా వారు వినిపించుకోకుండా తనకు అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం చేశారని అందుకే హత్య చేయించినట్టు నిందితురాలు షబ్నా వాంగ్మూలం ఇచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments