Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజ్యసభలో బీజేపీ సెంచరీ - 1990 తర్వాత 100 మార్క్

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:43 IST)
కేంద్రంలోని అధికార భారతీయ జనతా పార్టీకి రాజ్యసభలో ఒక్కసారిగా బలం పెరిగింది. కీలక బిల్లుల ఆమోదం కోసం భాగస్వామ్య పార్టీలతో పాటు విపక్షాల మద్దతుపై ఆధారపడుతూ వచ్చేది. అయితే, ఇపుడు ఆ పార్టీ బలం ఒక్కసారిగా వందకు చేరింది. 1990 తర్వాత వంద మార్కును చేరిన తొలి పార్టీగా భారతీయ జనతా పార్టీ గుర్తింపు పొందింది. 
 
ఇటీవల జరిగిన రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో అస్సోం, త్రిపుర, నాగాలాండ్, హిమాచల ప్రదేశ్‌లకు చెందిన ఒక్కో సీటును బీజేపీ కైవసం చేసుకుంది. అలాగే, పంజాబ్ కోటాలో ఐదు సీట్లకు ఎన్నికలు జరుగగా తన ఖాతాలోని సీటును బీజేపీ కోల్పోయింది. 
 
ఈ ఐదు సీట్లు ఆప్ ఖాతాలోపడ్డాయి. పంజాబ్ సీటును కోల్పోయినప్పటికీ నాలుగు రాష్ట్రాల్లో వచ్చిన నాలుగు సీట్లతో కలుకుంటే రాజ్యసభలో బీజేపీ మొత్తం సీట్ల సంఖ్య 100కు చేరింది. అంటే 1999 తర్వాత రాజ్యసభలో మంది సభ్యులు కలిగిన అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments