Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ ప్రధాని అవుతారు : డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (19:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరో 15 యేళ్ల తర్వాత ఈ దేశ ప్రధానమంత్రి అవుతారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి జోస్యం చెప్పారు. 
 
ఆయన శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, దైవానుగ్రహం, ప్రజల దీవెనలు ఉన్నంతకాలం జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. అన్ని అంశాలు అనుకూలిస్తే మరో 15 యేళ్ళ తర్వాత దేశానికి ప్రధానమంత్రి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. 
 
అదేసమయంలో త్వరలో సీఎం జగన్ చేపట్టనున్న మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై సీఎం నారాయణ స్వామి స్పందిస్తూ, మంత్రిపదవుల కేటాయింపు అంశాన్ని సీఎం చూసుకుంటారన్నారు. తమకు పదవులు ముఖ్యంకాదనీ, పదవులు వున్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments