Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమర జావన్లకు అద్భుత నివాళి.. శరీరమంతా టాటూ రూపంలో 71 మంది పేర్లు

Webdunia
బుధవారం, 20 ఫిబ్రవరి 2019 (20:00 IST)
పుల్వామా ఉగ్రదాడి తర్వాత భారతీయుల్లో విపరీతమైన ఆగ్రహం, ఆవేశం పెల్లుబుకుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా చూడడమే కాదు, పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని ముఖ్యంగా యువతీయువకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, బికనీర్ ప్రాంతానికి చెందిన గోపాల్ సహరన్ అనే యువకుడు అమరవీరులకు సరికొత్తగా నివాళులు అర్పించాడు. 
 
ఇప్పటివరకు ఉగ్రదాడుల్లో మరణించిన 71 మంది అమర జవాన్ల పేర్లను తన వీపుపై పచ్చబొట్టు వేయించుకున్నాడు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికుల కోసం తాను టాటూ వేయించుకున్నట్టు గోపాల్ తెలిపాడు. గోపాల్ బికనీర్ ప్రాంతంలో ఎంతో క్రియాశీలకంగా ఉన్న భగత్ సింగ్ యూత్ బ్రిగేడ్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. ఏదైనా వినూత్న రీతిలో నివాళులు అర్పించాలని, ఇతరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావించి ఇలా జవాన్ల పేర్లతో టాటూ వేయించుకున్నానని తెలిపాడు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments