Webdunia - Bharat's app for daily news and videos

Install App

విగ్రహ నిమజ్జనంలో అపశృతి... ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతి

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (20:06 IST)
గణేశ విగ్రహ నిమజ్జనంలో అపశృతి చోటుచేసుకుంది. చెరువులో పడి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయిన ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బీహార్‌, డొమినియా ఖండలో.. తీజ్ సందర్భంగా విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు ఐదుగురు బాలికలు చెరువులోకి దిగారు. 
 
అయితే చెరువులో దిగిన ఐదుగురు బాలికల్లో ఇద్దరు నీట మునిగి మృతి చెందారు. ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు అని పోలీసుల విచారణలో తేలింది. మరో ముగ్గురు బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మృతుల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments