Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు గుడ్ న్యూస్: గాజు గ్లాసుతో పోటీ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (17:16 IST)
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆ పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తునే కేటాయించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఆ పార్టీ నేతలు వెల్లడించారు. 
 
దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" పైనే పోటీ చేయబోతున్నారు. జనసేనకు మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో బరిలో నిలిచేందుకు జనసేన అభ్యర్థులు సన్నద్ధమవుతున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన గాజు‌ గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhil Akkineni: జైనాబ్ రావ్జీతో అఖిల్ అక్కినేని వివాహం.. ఫోటోలు, వీడియో క్లిప్‌లు వైరల్

రోడ్డు ప్రమాదంలో 'దసరా' మూవీ విలన్ తండ్రి దుర్మరణం

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments