Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనకు గుడ్ న్యూస్: గాజు గ్లాసుతో పోటీ

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (17:16 IST)
జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం మళ్లీ ఆ పార్టీకి మరోసారి గ్లాస్ గుర్తునే కేటాయించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల ద్వారా ఆ పార్టీ నేతలు వెల్లడించారు. 
 
దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఎన్నికల గుర్తు "గాజు గ్లాసు" పైనే పోటీ చేయబోతున్నారు. జనసేనకు మరోసారి గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
 
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ, ఏపీలలో బరిలో నిలిచేందుకు జనసేన అభ్యర్థులు సన్నద్ధమవుతున్న తరుణంలో జనసేన పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్ గుర్తు కేటాయించింది. దీంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేన గాజు‌ గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం కొంతకాలం కింద రద్దు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments