Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నబిడ్డపై అత్యాచారం.. ఉరేసి హత్య.. కిరాతక తండ్రికి ఉరిశిక్ష

Webdunia
మంగళవారం, 25 డిశెంబరు 2018 (13:07 IST)
దేశంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా కన్నకుమార్తె తనకు పుట్టలేదని.. పలుమార్లు అత్యాచారానికి పాల్పడి ఆమెను హతమార్చిన కిరాతక తండ్రికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. భోపాల్‌కి చెందిన 42 ఏళ్ల వ్యక్తికి ఆరేళ్ల కుమార్తె వుంది. కానీ అతడు ఆ బిడ్డ తనది కాదంటూ భార్యతో తరచూ గొడవపడే వాడు. ఈ క్రమంలో కన్నకూతురిపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2017, మార్చి 15వ తేదీన అర్థరాత్రి బాలికను ఉరేసి హత్యకు పాల్పడ్డాడు. 
 
కానీ భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు. ఈ దర్యాప్తులో ఆ పాప నిందితుడి బిడ్డేనని తేలింది. ఇంకా అతడే ఆ బాలికను హత్య చేశాడని తేలడంతో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అతనికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments