Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌బంద్‌కు సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. రైళ్లు, బస్సులు బంద్

Webdunia
శుక్రవారం, 26 మార్చి 2021 (08:08 IST)
వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో శుక్రవారం భారత్‌బంద్‌కు రైతుసంఘాల వేదిక 'సంయుక్త కిసాన్‌ మోర్చా' పిలుపునిచ్చింది. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసనోద్యమం చేపట్టి 4 నెలలవుతున్న నేపథ్యంలో ఈ పిలుపునిచ్చింది. ఎన్నికలు జరుగనున్న నాలుగు రాష్ట్రాలు, పుదుచ్చేరికి బంద్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. బంద్‌లో తాము పాల్గొనబోమని అఖిల భారత వర్తకుల సమాఖ్య స్పష్టం చేసింది.
 
అలాగే నూతన వ్యవసాయ చట్టాలు, నిత్యావసర, పెట్రో ధరల పెంపు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ అఖిల భారత రైతు సంఘాల సమన్వయ కమిటీ, ప్రజా, కేంద్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా శుక్రవారం భారత్‌ బంద్‌ నిర్వహించనున్నారు ఏపీ జిల్లాలో కేంద్ర కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, రాజకీయ పార్టీలు (భాజపా మినహా) మద్దతు తెలిపాయి.
 
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలో 789 బస్సు సర్వీసులు నిలిచిపోనున్నాయి. కాకినాడ నగరంలో ఇప్పటికే పోర్టు, పరిశ్రమలకు బంద్‌ నోటీసులను కేంద్ర కార్మిక సంఘాలు అందజేశాయి. విద్యాసంస్థలకు నోటీసులు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AR Murugadoss- శివకార్తికేయన్, ఏఆర్ మురుగదాస్ చిత్రం మదరాసి తాజా అప్ డేట్

చిరంజీవిని మీరు నా డెమి-గాడ్.. అంటున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల

Chiranjeevi 158 - అక్టోబర్ లో చిరంజీవి 158వ చిత్రానికి దర్శకుడు బాబీ శ్రీకారం

Anjali : RB చౌదరి నిర్మాతగా విశాల్ 35 చిత్రంలో నటించనున్న అంజలి

కన్నప్ప తరువాత వంద కోట్లతో మైక్రో డ్రామాల్ని సృష్టించనున్న విష్ణు మంచు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

తర్వాతి కథనం
Show comments