Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రలేఖ కన్నుమూత...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (19:28 IST)
బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ అవిశేష్ దాల్మియా మాతృమూర్తి శ్రీమతి చంద్రలేఖ కన్నుమూశారు. ఆమె వయసు 72 సంవత్సరాలు. ఈమె బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, స్వర్గీయ జగ్‌మోహన్ దాల్మియా సతీమణి.
 
గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. ఐతే మూడు నెలలుగా ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆమెకు మెరుగైన చికిత్స కోసం మూడు ఆస్పత్రులలో చేర్పించి అందించినా ఫలితం లేకుండా పోయింది. మంగళవారం ఉదయం 9 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments