Webdunia - Bharat's app for daily news and videos

Install App

మళ్లీ పాకిస్తాన్ పిల్లిమొగ్గలు... బుద్ధి చెప్పిన భారత్...

Webdunia
మంగళవారం, 5 మార్చి 2019 (17:14 IST)
భారత్ పాకిస్తాన్‌ల మధ్య శాంతి నెలకొందని మనమనుకుంటున్న సందర్భంలో, పాకిస్తాన్ మాత్రం దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. భారత్‌ను ఏదోవిధంగా దెబ్బతీయాలని ప్రయత్నిస్తోంది. సైనిక స్థావరాలు, పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలనుకుంటోంది. ఈ క్రమంలో సోమవారం ఉదయం రాజస్థాన్ సరిహద్దులో భారత గగనతలంలోకి పాకిస్తాన్ డ్రోన్ ప్రవేశించింది. 
 
బీఎస్ఎఫ్ దళాలు దానిని పసిగట్టి వెంటనే కుప్పకూల్చాయి. సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంతో పాకిస్తాన్ UAV (మానవరహిత వాయు వాహనం)ని కూల్చినట్లు ఎఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది. బీకనేర్ నాల్ సెక్టార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కానీ పాకిస్తాన్ మాత్రం దీనిని సమర్థించుకోవాలనుకుంటోంది. బుకాయింపులు మొదలుపెట్టింది. 
 
పాకిస్తాన్‌కి చెందిన జిల్లాలోకి భారత జలాంతర్గామి ప్రవేశించిందని, దానిని మేము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పింది. దీనికి సంబంధించి వీడియోని కూడా రిలీజ్ చేసింది. అయితే భారత నేవీ వర్గాలు మాత్రం వీడియో ప్రామాణీకతను నిర్ధారిస్తున్నామని, కానీ ఇది పాత వీడియో అనిపిస్తోందని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఆర్ఆర్ఆర్' తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీకి అరుదైన రికార్డు

తెలంగాణాలో గద్దర్ అవార్డులు సరే.. మరి ఏపీలో నంది అవార్డులు ఇస్తారా?

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments