Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెత్త కుప్పలో రూ.25 కోట్ల విలువ చేసే డాలర్ కరెన్సీ నోట్లు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 10 నవంబరు 2023 (11:29 IST)
దేశ ఐటీ రాజధానిగా గుర్తింపు పొందిన బెంగుళూరు నగరంలో చెత్త కుప్పలో ఏకంగా రూ.25 కోట్ల విలువ చేసే డాలర్ కరెన్సీ నోట్లు బయటపడటం స్థానికంగా కలకలం రేగింది. మొత్తం రూ.23 నోట్ల బండిల్స్‌ ఈ చెత్త కుప్పలో కనిపించాయి. సల్మాన్ షేక్ అనే వ్యక్తి నగర శివారులో ఈ నెల ఒకటో తేదీన చెత్త తొలగిస్తుండగా, ఈ నోట్లు కనిపించడంతో ఆయన విస్తుపోయాడు.
 
ఆ తర్వాత ఈ నోట్లను ఇంటికి తీసుకెళ్లాడు. నవంబరు 5వ తేదీన ఆ మొత్తాన్ని తాను పని చేసే కంపెనీ యజమాని బొప్పాకు అప్పగించాడు. ఆ తర్వాత బొప్పా, స్థానిక సమాజిక కార్యకర్త కలిముల్లాతో కలిసి వెళ్లి బెంగళూరు పోలీసు కమిషనరును కలిసి విషయాన్ని వివరించారు. 
 
దీంతో, ఆయన కేసు దర్యాప్తు చేయమని హెబ్బల్ పోలీసులను ఆదేశించారు. కాగా, ఈ నోట్లపై రకరకాల రసాయనాలు పూసి ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. బ్లాక్ డాలర్ స్కామ్‌కు పాల్పడుతున్న ముఠాకు చెందిన వారు ఈ నోట్లను చెత్తలో పడేసి వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ డాలర్లు నకిలీవో కాదో తేల్చేందుకు పోలీసులు వీటిని ఆర్బీఐకి పంపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

35వ వార్షికోత్సవంలో అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ ల శివ

జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశ్యం తో తీశా : ఖడ్గం రీ రిలీజ్ సందర్భంగా కృష్ణవంశీ

రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్, ఎన్.టి.ఆర్.

రాజేంద్రప్రసాద్ కూతురు మృతి.. గుండెపోటుతో 38 ఏళ్లకే తిరిగిరాని లోకాలకు...

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments