Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ప్రైవేట్ భాగంలో బాటిల్ చొప్పించి గ్యాంగ్ రేప్, వీడియో తీసి షేర్

Webdunia
గురువారం, 8 జులై 2021 (18:35 IST)
బంగ్లాదేశ్‌కు చెందిన మహిళపై దారుణమైన సామూహిక అత్యాచారం, హింస కేసుకు సంబంధించి 12 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు, వారిలో పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులు వున్నారు.
 
కేవలం ఐదు వారాల స్వల్ప వ్యవధిలో దర్యాప్తు పూర్తయిందని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ గురువారం ట్వీట్ చేశారు. కేసు చార్జిషీట్ కూడా కోర్టుకు సమర్పించబడిందని తెలిపారు. కేసు త్వరితగతిన చేసిన దర్యాప్తు బృందాన్ని ప్రశంసించిన ఆయన, జట్టుకు లక్ష రివార్డు మంజూరు చేసినట్లు తెలిపారు.
 
 
అత్యాచారం తర్వాత ప్రాణాలతో బయటపడిన ఆమెను మూడేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆమెను దేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటకల్లో తిప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ముఠా బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు తెలిపింది. ఆర్థిక వివాదం కారణంగా నిందితులు ఆమెను హింసించి, సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం