Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ప్రైవేట్ భాగంలో బాటిల్ చొప్పించి గ్యాంగ్ రేప్, వీడియో తీసి షేర్

Webdunia
గురువారం, 8 జులై 2021 (18:35 IST)
బంగ్లాదేశ్‌కు చెందిన మహిళపై దారుణమైన సామూహిక అత్యాచారం, హింస కేసుకు సంబంధించి 12 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు, వారిలో పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులు వున్నారు.
 
కేవలం ఐదు వారాల స్వల్ప వ్యవధిలో దర్యాప్తు పూర్తయిందని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ గురువారం ట్వీట్ చేశారు. కేసు చార్జిషీట్ కూడా కోర్టుకు సమర్పించబడిందని తెలిపారు. కేసు త్వరితగతిన చేసిన దర్యాప్తు బృందాన్ని ప్రశంసించిన ఆయన, జట్టుకు లక్ష రివార్డు మంజూరు చేసినట్లు తెలిపారు.
 
 
అత్యాచారం తర్వాత ప్రాణాలతో బయటపడిన ఆమెను మూడేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆమెను దేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటకల్లో తిప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ముఠా బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు తెలిపింది. ఆర్థిక వివాదం కారణంగా నిందితులు ఆమెను హింసించి, సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం