Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ ప్రైవేట్ భాగంలో బాటిల్ చొప్పించి గ్యాంగ్ రేప్, వీడియో తీసి షేర్

Webdunia
గురువారం, 8 జులై 2021 (18:35 IST)
బంగ్లాదేశ్‌కు చెందిన మహిళపై దారుణమైన సామూహిక అత్యాచారం, హింస కేసుకు సంబంధించి 12 మందిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు మహిళలు, వారిలో పదకొండు మంది బంగ్లాదేశ్ పౌరులు వున్నారు.
 
కేవలం ఐదు వారాల స్వల్ప వ్యవధిలో దర్యాప్తు పూర్తయిందని బెంగళూరు పోలీసు కమిషనర్ కమల్ పంత్ గురువారం ట్వీట్ చేశారు. కేసు చార్జిషీట్ కూడా కోర్టుకు సమర్పించబడిందని తెలిపారు. కేసు త్వరితగతిన చేసిన దర్యాప్తు బృందాన్ని ప్రశంసించిన ఆయన, జట్టుకు లక్ష రివార్డు మంజూరు చేసినట్లు తెలిపారు.
 
 
అత్యాచారం తర్వాత ప్రాణాలతో బయటపడిన ఆమెను మూడేళ్ల క్రితం బంగ్లాదేశ్ నుంచి తీసుకుని వచ్చారు. ఆ తర్వాత ఆమెను దేశంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటకల్లో తిప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను ముఠా బలవంతంగా వ్యభిచారం చేయించినట్లు తెలిపింది. ఆర్థిక వివాదం కారణంగా నిందితులు ఆమెను హింసించి, సామూహిక అత్యాచారం చేశారని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం