Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత్స్యకారుడి పంట పండింది.. వేలంలో రూ.13 లక్షలు పలికింది..

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (11:17 IST)
Fish
పశ్చిమ బెంగాల్‌‌లో కూడా ఓ మత్స్యకారుడి పంట పండింది. తన వలలో పడిన చేప భారీ రేటుకు అమ్ముడుపోయింది. ఏకంగా లక్షల పలకడంతో అతడి కష్టాలన్నీ తీరిపోయాయి. ఈస్ట్ మిడ్నాపూర్‌కు చెందిన ఓ జాలరి అందరిలాగే సముద్రంలోకి వేటకు వెళ్లాడు. 
 
ఐతే అతడి వలకు తెలియా భోలా జాతికి చెందిన భారీ చేప చిక్కింది. దాని బరువు ఏకంగా 50 కేజీలు ఉంది. అంత పెద్ద చేప చిక్కడంతో ఆ మత్స్యకారుడి ఆనందానికి అవధుల్లేవు. అందులోనూ అది 'తెలియా భోలా' చేప కావడంతో.. పండగ చేసుకున్నాడు.
 
50 కేజీల ఆ భారీ చేపను తూర్పు భారతదేశంలో అతి పెద్ద చేపల వేలం కేంద్రమైన దిఘా మోహన ఫిష్ ఆక్షన్ సెంటర్‌లో వేలం వేశారు. 
 
చివరకు దక్షిణ 24 పరగణాల జిల్లా నైనాన్ ప్రాంతానికి చెందిన శివాజీ కబీర్.. భారీ రేటు పెట్టి.. దానిని దక్కించుకున్నాడు. కిలోకు రూ.26వేల చొప్పున..13 లక్షలు చెల్లించి.. కొనుగోలు చేశాడు. వాస్తవానికి ఆ చేప బరువు 55 కేజీలు ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షూటింగులకు వాడే డ్రోన్లతో కూల్చివేశారు - ఆర్జీవీ

34 మంది పిల్లలకు తల్లి అయిన ప్రీతి జింటా

Kingdom: మీ కింగ్ డమ్ 30 రోజుల్లో వచ్చేస్తున్నాడు సిద్ధంకండి : విజయ్ దేవరకొండ

Bunny Vas: బన్నీ వాస్ చిత్రం మ్యాడ్ నెస్ ముసుగు వ్యక్తుల కథేమిటి?

అందరి బుర్రలు ఒకేలా ఆలోచించవు కదా : సురేఖా వాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments