Webdunia - Bharat's app for daily news and videos

Install App

చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో సినీ నటి ఖుష్బూ

Webdunia
శుక్రవారం, 1 జులై 2022 (10:53 IST)
భారతీయ జనతా పార్టీ మహిళా నేత, సినీ నటి ఖుష్బూ హైదరాబాద్‌ నగరంలోని చార్మినార్ సమీపంలోని ప్రముఖ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. భాగ్యనగరి వేదికగా మూడు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ స్థాయి కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. 
 
ప్రస్తుతం ఈమె బీజేపీ తరుపున ఛార్మినార్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె బుధవారమే భాగ్యనగరానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఆమె భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. 
 
మరోవైుపు, ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు, కేంద్ర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు నగరానికి వస్తున్నారు. దీంతో హైదరాబాద్ నగర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తూ, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments