Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీటెక్ చేసినా ఉద్యోగం రాలేదని బ్రిడ్జి పైనుంచి దూకేశాడు...

Webdunia
సోమవారం, 11 ఫిబ్రవరి 2019 (19:30 IST)
పీజీలు పీహెచ్‌డీలు చేసినా ఉద్యోగాలు కరువైపోయాయి. ఉద్యోగ పోరాటంలో బలైపోతున్నవారు ఎంతోమంది. అప్పులు చేసి చదివి ఉద్యోగాలు రాకపోతే కుటుంబ పరిస్థితి దయనీయంగా మారుతుంది. ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరిగి తిప్పలు పడి చివరికి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. బిహార్‌కి చెందిన 30 ఏళ్ల ఒక వ్యక్తి ఢిల్లీలోని విహార్‌ ఫ్లైఓవర్‌పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
ఘటనా స్థలంలో పోలీసులకు అతడి డైరీ దొరకడంతో వివరాలు తెలుసుకున్నారు. బీటెక్ పూర్తి చేసిన ఆ వ్యక్తి రెండిన్నర సంవత్సరాల క్రితం ఉద్యోగ వేట కోసం ఢిల్లీ వచ్చాడు. వచ్చిన నాటి నుండి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కాళ్లరిగేలా తిరగని చోటు లేదు, పడని పాటు లేదు. నిరాశ చెందిన అతడు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: కమల్ హాసన్‌ను క్షమాపణ చెప్పమని కోరడం తగదు: సుప్రీం కోర్టు

Dil Raju: గద్దర్ అవార్డ్ ఫంక్షన్ హిట్టా - ఫ్లాపా - ఏవరేజా? స్పెషల్ స్టోరీ

Raja sab: గత ఏడాది మా చిత్రాలు నిరాశపరిచాయి : టీజీ విశ్వప్రసాద్

Bengal Files: రాజకీయ వ్యవస్థను ప్రశ్నించిన ది బెంగాల్ ఫైల్స్ టీజర్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments